టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోర్డింగ్ల యుద్ధం!
ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ముందు తెలంగాణ అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి (TRS), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య హోర్డింగ్ల యుద్ధం జరిగింది. సికింద్రాబాద్లోని పరేడ్...
తెలంగాణ మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం!
గత ఏడాది కాంగ్రెస్ను వీడిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ వ్యవహారాల ఇంచార్జి జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్,...
తెలంగాణలోని పాఠశాలల్లో ప్రతిరోజూ ఐదు నిమిషాల యోగా, ధ్యానం!
తెలంగాణలోని అన్ని పాఠశాలల విద్యార్థులు రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, మెడిటేషన్ సాధన చేయాల్సి ఉంటుంది.వారు పాఠశాల అసెంబ్లీలో లేదా తర్వాత తరగతి గదిలో దీనిని అభ్యసించవచ్చని పాఠశాల విద్యా శాఖ...
9 నెలల తర్వాత తమిళిసైతో కేసీఆర్ భేటీ!
తొమ్మిది నెలలకు పైగా విరామం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు మంగళవారం రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ను కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా...
కేసీఆర్ ఢిల్లీ వైపు చూస్తుంటే.. రేవంత్ దూకుడు పెంచారు..!
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన ‘జాతీయ లక్ష్యం’ సాకారం చేసుకునేందుకు తీవ్రంగా వ్యూహాలు పన్నుతున్న తరుణంలో రాష్ట్రంలోని ఆయన రాజకీయ ప్రత్యర్థులు మరింత దూకుడు పెంచుతున్నారు.జులై 2,3...
బీజేపీ వల్ల టీఆర్ఎస్కు ఎలాంటి ప్రమాదం లేదని పీకే టీమ్ సర్వే రిపోర్టు!
తెలంగాణలో టీఆర్ఎస్ అకస్మాత్తుగా పంథా మార్చుకుని బీజేపీకి బదులు, కాంగ్రెస్ పార్టీపై ఎందుకు ఎక్కువ దృష్టి పెట్టింది? తాజాగా ప్రశాంత్ కిషోర్ టీమ్ చేసిన సర్వేలే ఇందుకు కారణమని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణపై...
ఆషాఢం ఎఫెక్ట్: బీఆర్ఎస్ ప్లాన్ను కేసీఆర్ పక్కన పెట్టారా?
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తన జాతీయ పార్టీని ప్రారంభించే నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర...
కేసీఆర్కు తెలంగాణ హైకోర్టు నోటీసు!
హైదరాబాద్లో టీఆర్ఎస్ కార్యాలయానికి భూకేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కె. చంద్రశేఖర్రావుతో పాటు కొందరు ఉన్నతాధికారులకు తెలంగాణ హైకోర్టు గురువారం నోటీసులు...
బీజేపీ చేయలేనిది కెఎ పాల్ చేస్తున్నాడు!
భారతీయ జనతా పార్టీ నాయకులు చేయలేని పనిని మత ప్రచారకుడు, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ చేసారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ,అతని కుటుంబ సభ్యుల అవినీతి ఆరోపణలపై...
టీ-బీజేపీ చీఫ్గా బండి స్థానంలో ఈటెల?
తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ రాబోతున్నారా? టీ-బీజేపీకి నాయకత్వం వహించే వ్యక్తి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అని పార్టీ అంతర్గత చర్చలు సూచిస్తున్నాయి. జూలై మొదటి వారంలో హైదరాబాద్లో భాజపా జాతీయ...